పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. గత వారం ఉభయ సభల్లో వాయిదా పర్వం కొనసాగిన విషయం విదితమే. లలిత్గేట్, వ్యాపం స్కాంకు సంబంధించి సుష్మాస్వరాజ్, వసుంధర రాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ఉభయ సభలు వాయిదా పడుతూ వచ్చాయి.
Post Top Ad
Your Ad Spot
Sunday, 26 July 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment