ఈ నెల 8 నుంచి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఫించన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఫించన్లను 'ఆసరా' పథకం ద్వారా ఇవ్వనున్నారు. అయితే 'ఆసరా' పేరిట పెన్షన్ పథకం అమలుకు మార్గదర్శకాలు నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెల 1 నుంచి 8వ తేదీ వరకు ఫించన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వితంతువులు, వృద్ధులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 ఇవ్వనున్నారు.
Post Top Ad
Your Ad Spot
Wednesday, 5 November 2014
ఆసరా పథకం
Tags
# News
# Telangana News
Telangana News
Labels:
News,
Telangana News
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment