రేషన్ కార్డులను టీఎస్ పేరుతో - TS TRT

Post Top Ad

Your Ad Spot

Friday, 31 October 2014

రేషన్ కార్డులను టీఎస్ పేరుతో

ఏపీ పేరుతో ఉన్న రేషన్ కార్డులను టీఎస్ పేరుతో మారుస్తామని ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణలోని పేదలకు బియ్యం కార్డులను అందజేస్తామని చెప్పారు. తెల్లరేషన్ కార్డు కేవలం బియ్యం కోసం మాత్రమేనని, గత ప్రభుత్వం లాగే రూపాయికే కిలో బియ్యం ఇస్తామన్నారు. ఒక కుటుంబానికి 20 కిలోల బియ్యం అనే పరిమితిని సడలిస్తామని ఈటెల స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Post Top Ad