ఏపీ పేరుతో ఉన్న రేషన్ కార్డులను టీఎస్ పేరుతో మారుస్తామని ఆర్దిక మంత్రి  ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణలోని పేదలకు బియ్యం కార్డులను  అందజేస్తామని చెప్పారు. తెల్లరేషన్ కార్డు కేవలం బియ్యం కోసం మాత్రమేనని,  గత ప్రభుత్వం లాగే రూపాయికే కిలో బియ్యం ఇస్తామన్నారు. ఒక కుటుంబానికి 20  కిలోల బియ్యం అనే పరిమితిని సడలిస్తామని ఈటెల స్పష్టం చేశారు.
Post Top Ad
 Your Ad Spot
Friday, 31 October 2014
రేషన్ కార్డులను టీఎస్ పేరుతో
Tags
# Telangana
# Telangana News
      
Telangana News
Labels:
Telangana,
Telangana News
Subscribe to:
Post Comments (Atom)
 
 

No comments:
Post a Comment