రేవంత్‌ పాలమూరు పరువు తీశారు : మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ - TS TRT

Post Top Ad

Your Ad Spot

Monday, 1 June 2015

రేవంత్‌ పాలమూరు పరువు తీశారు : మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌

మ్మెల్యే రేవంత్‌రెడ్డి పాలమూరు పరువు తీశారని మంత్రి జూపలి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌లు ఆరోపించారు. టీటీడీపీ నేతలకు ఇప్పటికైనా బుద్ధి రావాలన్నారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు. మీసాలు తిప్పడం గొప్ప కాదని, రొయ్యకు కూడా మీసాలు ఉంటాయన్నారు.

No comments:

Post a Comment

Post Top Ad