ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి లా కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి లా కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించారు.
No comments:
Post a Comment