జాతీయ అభివృద్ధి మండలి
· 1952 లో కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడిన రాజ్యాంగేతర సంస్థ.
· ఈ సంఘానికి ప్రధాని మంత్రి అధ్యక్షుడు.
· కేంద్రంలో ముఖ్యమైన శాఖలకు సంబంధించిన ముగ్గురు మంత్రులు 28 రాష్ట్రాలు, ఢిల్లీ, పాండిచ్చేరిల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు లీదా లెప్టినెంట్ గవర్నర్లు ఈ సంఘంలో సభ్యులు.
· ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికా ముసాయిదాను ఇది ఆమోదిస్తుంది.
జాతీయ సమైక్యతా మండలి
- · రాజ్యాంగేతర సంస్థ. 1961 లో ఏర్పడింది
- · మొదటి సమావేశం 1962 లో జరిగింది.
- · దీనికి ప్రధాని అధ్యక్షుడు.
- · దేశ సమైక్యత, సమగ్రతలను సంరక్షించి ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం.
జాతీయఅభివృద్ధి మండలి 1952 లోకేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడిన రాజ్యాంగేతర సంస్థ. ఈ సంఘానికి ప్రధానిమంత్రి అధ్యక్షుడు కేంద్రంలో ముఖ్యమైన శాఖలకు సంబంధించిన ముగ్గురు మంత్రులు 28 రాష్ట్రాలు, ఢిల్లీ, పాండిచ్చేరిల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులులీదా లెప్టినెంట్ గవర్నర్లు ఈ సంఘంలో సభ్యులు. ప్రణాళికసంఘం రూపొందించిన ప్రణాళికా ముసాయిదాను ఇది ఆమోదిస్తుంది. జాతీయ సమైక్యతా మందలి రాజ్యాంగేతరసంస్థ. 1961 లో ఏర్పడింది .మొదటిసమావేశం 1962 లో జరిగింది దీనికిప్రధాని అధ్యక్షుడు దేశ సమైక్యత, సమగ్రతలనుసంరక్షించి ప్రజల మధ్య సామరస్యాన్నిపెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం.
No comments:
Post a Comment